Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమన్‌కు వారణాసి బిస్కెట్లు ఎగుమతి

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 04, 2026 8:29 AM జాతీయంGeneral
ఒమన్‌కు వారణాసి బిస్కెట్లు ఎగుమతి - Udayam
భారత్-ఒమన్ ఆర్థిక ఒప్పందం (CEPA) కింద వారణాసికి చెందిన 40 మెట్రిక్ టన్నుల బిస్కెట్లను ఒమన్‌కు ఎగుమతి చేసినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 'మేడ్ ఇన్ ఇండియా'ను ప్రోత్సహించడంలో ఇది కీలక అడుగు. మరో 700 మెట్రిక్ టన్నుల బిస్కెట్ల సరఫరాకు ఒప్పందం కుదిరిందని, పన్ను మినహాయింపుల వల్ల భారతీయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి పోటీ లభిస్తుందని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గోయల్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...