వార్తలకు తిరిగి వెళ్లండి

బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ట్యాంక్బండ్ వద్ద ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి, అమరవీరుల స్తూపంతో సమాన ప్రాధాన్యం దక్కాలన్నారు.
ప్రజాపాలనలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. నేత, గీత కార్మికులకు పింఛను ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. 2029లోనూ తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

