వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లాండ్తో లార్డ్స్ టెస్టులో ఓటమిపై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ స్పందించాడు. బ్యాటింగ్లో తమ జట్టు అంచనాలకు తగ్గట్లు రాణించలేదని అంగీకరించాడు. సౌద్ షకీల్ 97 పరుగులు చేసినా పాక్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ 200 దాటలేదు.
ఇంగ్లాండ్ 80/4తో ఉన్నప్పుడు వ్యూహం మార్చాల్సిన అవసరం లేదని బాబర్ తెలిపాడు. చివరి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్లో మెరుగవుతామని చెప్పాడు.
Comments
Loading comments...

