Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాకీ అడిగిన వ్యక్తి హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 19, 2026 8:45 AM గుంటూరుక్రీడలు
బాకీ అడిగిన వ్యక్తి హత్య.. నిందితుడికి జీవిత ఖైదు - Udayam
గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు గ్రామానికి చెందిన కనసాని కోటేశ్వరరావును హత్య చేసిన గొల్ల జాలయ్యకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ చక్రవర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. 2025 ఏప్రిల్ 12న ఈ హత్య జరిగింది. జిల్లా ప్రధాన పీపీ చుక్కపల్లి రమేష్ వాదనలు వినిపించగా, సీఐ వై. అచ్చయ్య ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేసింది.

Comments

G
Loading comments...