వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య విరాళాల కేసు: సుప్రీంకోర్టు కీలక సూచన
రవళి దేవి Jun 29, 2026 5:58 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

అయోధ్య రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణ కోసం కోర్టు రిజిస్ట్రీకి లేఖ సమర్పించాలని పిటిషనర్కు సుప్రీంకోర్టు సూచించింది.
కోర్టు సెలవుల తర్వాతే విచారణ ఉంటుందని రిజిస్ట్రీ పేర్కొనడంతో, సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర లేఖను పరిశీలించాకే ముందస్తు విచారణపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.
Comments
Loading comments...