వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య విరాళాల కేసులో ఎనిమిది మంది
అనురూప్ గౌడ్ Jun 26, 2026 7:54 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

అయోధ్య రామాలయ నగదు విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఎస్ఐటీ దర్యాప్తు ఆధారంగా ఎనిమిది మందిపై కేసు నమోదైంది.
విరాళాల లెక్కింపు సమయంలో నగదును పక్కదారి పట్టించినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. నిందితులంతా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉండగా, ఇద్దరిని అధికారికంగా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Comments
Loading comments...