వార్తలకు తిరిగి వెళ్లండి
ఆస్ట్రేలియా-భారత్ సరికొత్త మైత్రి

మెల్బోర్న్లో ప్రధాని మోదీతో కలసి ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్ కీలక ప్రకటన చేశారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ భాగస్వామ్యంపై కెనడాతో త్రైపాక్షిక ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు.
భారత్ ప్రతిష్టాత్మక 'గగన్యాన్' స్పేస్ ప్రాజెక్ట్కు మద్దతుగా కోకోస్ దీవుల్లో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్ను ఏర్పాటు చేయనున్నారు. ఇరుదేశాలు ఇంధన భద్రతపై కూడా జాయింట్ స్టేట్మెంట్ను ప్రకటించాయి.
Comments
Loading comments...