వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రగ్స్ నెపంతో యువకులపై దాడి

కేరళలోని పెరుంబావూర్లో పని కోసం వచ్చిన ముగ్గురు యువకులపై డ్రగ్స్ విక్రేతలంటూ ఒక ముఠా ఘోరంగా దాడి చేసింది. బాధితులను గదిలో బంధించి, తీవ్రంగా కొట్టి, నగ్నంగా మార్చారు.
అంతటితో ఆగకుండా బాధితులను రోడ్డుపై మోకాళ్లపై కూర్చోబెట్టి బలవంతంగా గుండు గీసి అవమానించారు. పోలీసులు ఈ ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...