వార్తలకు తిరిగి వెళ్లండి
కాగజ్నగర్ పాఠశాలలో విద్యార్థినిపై దాడి

Photo Gallery
కాగజ్నగర్లోని గురుకుల పాఠశాలలో విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి, తోటి విద్యార్థినులు బలవంతంగా పెన్ క్యాప్ మింగించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించారు.
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...