వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్నగర్లోని గురుకుల పాఠశాలలో విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి, తోటి విద్యార్థినులు బలవంతంగా పెన్ క్యాప్ మింగించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించారు.
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...

