వార్తలకు తిరిగి వెళ్లండి
వేధింపులపై ఎదురుదాడి

పాఠశాల రోజుల్లో తనను వేధించిన వ్యక్తిని రాయిని విసిరి గాయపరిచిన చేదు అనుభవాన్ని కథానాయిక కయాదు లోహర్ పంచుకున్నారు. ఆనాటి సంఘటన ప్రస్తుతం హింసాత్మకంగా అనిపించినా, వేధింపులను మాత్రం ఎప్పటికీ మౌనంగా భరించకూడదని ఆమె స్పష్టం చేశారు.
ఆత్మరక్షణే ముఖ్యమని, తప్పును ఎదిరించాలని ఆమె తెలిపారు. ప్రస్తుతం కయాదు ‘ఐ’యామ్ గేమ్’, ‘సూర్య48’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Comments
Loading comments...