వార్తలకు తిరిగి వెళ్లండి
బహుభార్యత్వంపై అస్సాం ప్రభుత్వం కఠిన నిర్ణయం

ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లాడితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2026-27 ఆర్థిక బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేసింది.
అలాగే బహుభార్యత్వాన్ని పాటించే వారికి, నేరాల్లో దోషులుగా తేలిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...