వార్తలకు తిరిగి వెళ్లండి
బిపి, షుగర్ రోగులకు భారీ ఊరట

హైపర్టెన్షన్, మధుమేహం, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగించే 39 అత్యావశ్యక ఔషధాల రిటైల్ ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పిపిఏ) గరిష్టంగా నియంత్రిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
సామాన్యులపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ధరల పరిమితి తక్షణమే అమల్లోకి రానుంది.
Comments
Loading comments...