Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా నుంచి తమిళనాడు విగ్రహాల వాపస్

విష్ణు వర్ధన్ Jul 11, 2026 6:06 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
ఆస్ట్రేలియా నుంచి తమిళనాడు విగ్రహాల వాపస్ - Udayam Digital
తమిళనాడు నుంచి అక్రమంగా తరలించిన మూడు పురాతన ఆలయ విగ్రహాలను భారత్‌కు అప్పగించేందుకు ఆస్ట్రేలియా అంగీకరించింది. ప్రధాని మోదీ పర్యటన అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది. తిరిగి రానున్న వాటిలో రూ.8 కోట్ల విలువైన త్రిశూల కాళి, నంది, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలు ఉన్నాయి. వీటిని తీసుకువచ్చేందుకు ఐడల్ వింగ్ ప్రక్రియ ప్రారంభించింది.

Comments

G
Loading comments...