వార్తలకు తిరిగి వెళ్లండి
ఏషియన్ గేమ్స్ 2026లో క్రికెట్

జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్లో భారత పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పురుషుల జట్టు, హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళల జట్టు పోటీపడనున్నాయి.
టాప్ సీడ్లుగా ఉన్న భారత పురుషుల జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనుండగా, మహిళల జట్టు తమ క్వార్టర్స్లో జపాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లన్నీ టీ20 ఫార్మాట్లో జరుగుతాయి.
Comments
Loading comments...