వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో అత్యుత్తమంగా రాణించడంపైనే దృష్టి సారించానని భారత స్టార్ కాంపౌండ్ ఆర్చర్ జ్యోతి సురేఖ తెలిపారు. ఈ క్రీడల కోసం కష్టపడుతున్నానని, పరికరాలనూ సిద్ధం చేసుకుంటున్నానని చెప్పారు.
ప్రపంచకప్ స్టేజ్ టోర్నీల్లో కలిసి ఆడిన అనుభవం ఆసియా క్రీడల్లో మహిళల జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పారు. జ్యోతి గతంలో మూడు ఆసియా క్రీడల్లో పాల్గొని మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచారు.
Comments
Loading comments...

