వార్తలకు తిరిగి వెళ్లండి

శింగనమల నియోజకవర్గంలో 2014-19 మధ్య మంజూరైన ఇళ్ల నిర్మాణ బిల్లులు గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయాయని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ..1800 మంది లబ్ధిదారులకు రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉండటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిచిపోయిన ఇంటి నిర్మాణ నిధులు విడుదల చేయాలని కోరారు.
Comments
Loading comments...

