వార్తలకు తిరిగి వెళ్లండి
అరుణాచల్లో వానల బీభత్సం: రంగంలోకి కేంద్ర మంత్రులు

జూన్ నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల అరుణాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని సీఎం పెమా ఖండూ తెలిపారు. ముఖ్యంగా ఐదు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమై, రహదారి వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని పేర్కొన్నారు.
బాధితులకు తక్షణ సహాయం అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యతని సీఎం వివరించారు. సంక్షోభ సమయంలో స్పందించి ఇద్దరు కేంద్ర మంత్రులను పంపినందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...