Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్చరీలో భారత్ కు పతకం ఖాయం

Follow Udayam on Google
Sai Sep 07, 2026 4:35 PM జాతీయంక్రీడలు
ఆర్చరీలో భారత్ కు పతకం ఖాయం - Udayam
వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత ఆర్చర్‌ షీతల్‌ దేవి మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసారు. సెమీస్‌లో సహచర ఆర్చర్‌ సరీతను 145-143తో ఓడించింది. ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజాదా సెయిదాన్‌తో తలపడనుంది. సరీత కాంస్యం కోసం చైనా ఆర్చర్‌ వాంగ్‌ హుయిటింగ్‌తో పోటీపడనుంది. పురుషుల కాంపౌండ్‌లో టోమన్‌ కుమార్‌ సెమీస్‌లో ఓడి కాంస్యం కోసం బరిలోకి దిగనున్నాడు.

Comments

G
Loading comments...