వార్తలకు తిరిగి వెళ్లండి

సెక్యూర్క్లౌడ్ టెక్నాలజీస్ మాజీ ప్రమోటర్లు సురేశ్ వెంకటాచారి, ఆర్ఎస్ రమణిపై సెబీ రెండేళ్లపాటు సెక్యూరిటీస్ మార్కెట్లో నిషేధం విధించింది. అంతర్గత సమాచారంతో షేర్ల ట్రేడింగ్ చేసినట్లు గుర్తించిన సెబీ, ఇద్దరికీ రూ.10 లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది.
Comments
Loading comments...
