వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో బాలికను హత్య చేసి మృతదేహాన్ని ఒడిశాలోని రాయగడలో పడేసిన ఘటన కలకలం రేపింది. కంచరపాలేనికి చెందిన సురేశ్కు భిక్షాటన చేసే బాలికతో పరిచయం ఏర్పడి, ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి కోసం ఒత్తిడి చేసింది.
దీంతో సురేశ్ ఆమెను హత్య చేసి, ట్రాలీ బ్యాగ్లో పెట్టి రాయగడలో పడేశాడు. జూన్ 15న జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు
Comments
Loading comments...
