వార్తలకు తిరిగి వెళ్లండి

వెంచర్లలో విద్యుత్తు తీగలు చోరీ చేస్తున్న ఎనిమిది మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చింతపల్లి, మర్రిగూడ మండలాల్లో చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
నిందితుల నుంచి కారు, ఆటో, ట్రాలీ, 13 క్వింటాళ్ల అల్యూమినియం తీగలు, రూ.1.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వారిపై కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
