వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటరు జాబితా సవరణ ఆపలేరు: కిషన్రెడ్డి
మానస శర్మ Jun 27, 2026 12:16 PM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago

నగరంలో రోహింగ్యాల అక్రమ నివాసంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఐఎం నేతలు అధికారులను బెదిరిస్తున్నారని, అపోహలు సృష్టించే రాజకీయ పార్టీల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...