వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ను ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్తామని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ప్రకటించారు. మంగళగిరి స్టేడియంలో ఈ నెల 24 నుంచి 30 వరకు ఏపీఎల్ మ్యాచ్లు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తోందని ఆయన తెలిపారు. స్టేడియం పనులను పర్యవేక్షించిన అనంతరం, క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తూ ఏపీఎల్ను మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతామని శివనాథ్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

