Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అందరికీ ఇసుక అందుబాటులో ఉంచాలి: కలెక్టర్

Follow Udayam on Google
Mohammad Aug 18, 2026 12:31 PM అనంతపురంవినోదం
అందరికీ ఇసుక అందుబాటులో ఉంచాలి: కలెక్టర్ - Udayam
జిల్లాలో ఎలాంటి కొరత లేకుండా అందరికీ ఇసుక అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..కంబదూరు మండలం నూతిమడుగు, కర్తలపర్తి ఓపెన్ సాండ్ రీచ్‌లకు సంబంధించి అనుమతులు, టెండర్ల ప్రక్రియపై నిర్ణయాలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...