వార్తలకు తిరిగి వెళ్లండి
పెట్టుబడుల వెల్లువలో ఆంధ్రప్రదేశ్

కంపెనీల డీపీఆర్ ఆధారంగానే పారదర్శకంగా భూ కేటాయింపులు జరుగుతాయని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. గత రెండేళ్లలో 11.77 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో ఈ పెట్టుబడుల ద్వారా 10.32 లక్షల ఉద్యోగాల సృష్టి జరగనుంది. స్థిరమైన ప్రభుత్వంతోనే నిరంతర ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...