Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీస్‌లో అనహత్ సింగ్

పార్వతి దేవి Jul 24, 2026 12:38 PM అల్ ఇండియా about 1 hour ago
ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత టాప్ సీడ్ క్రీడాకారిణి అనాహత్ సింగ్ మహిళల సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్స్‌లో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించారు. తనదైన శైలిలో రాణించిన అనాహత్ సెమీస్‌లో ప్రవేశించి పతక ఆశలను సజీవంగా ఉంచారు. భారత క్రీడాభిమానులు ఆమె విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...