వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అపార్ట్మెంట్ టవర్లను ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు.
18.270 కి.మీ.ల సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు ఎమ్మెల్యేలకు 6, ఎమ్మెల్సీలకు 3 టవర్లు నిర్మించారు. మొత్తం 207 ఫ్లాట్లు సిద్ధమయ్యాయి. శాసనసభ సమావేశాల సందర్భంగా వీటిని కేటాయించే అవకాశముంది.
Comments
Loading comments...
