వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ ఉపాధ్యాయులు, సహాయకుల పోస్టుల భర్తీ ప్రక్రియలో దళారులు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అభ్యర్థులతో బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో 146 పోస్టులకు దరఖాస్తులు స్వీకరించి ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
