వార్తలకు తిరిగి వెళ్లండి

యూరోపియన్ టీ20 లీగ్లో డబ్లిన్ గార్డియన్స్ వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడినా యజమాని రాహుల్ ద్రవిడ్ పూర్తి మద్దతిచ్చారని కోచ్ విక్రమ్ రాథోర్ తెలిపారు. ఫలితాలపై ద్రవిడ్ ఒత్తిడి చేయలేదన్నారు.
జట్టు వ్యూహాలు, ఎంపికను రవిచంద్రన్ అశ్విన్ చూసుకుంటున్నారని రాథోర్ చెప్పారు. ప్రపంచ క్రికెట్పై అశ్విన్కు ఉన్న పరిజ్ఞానం తమకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు..
Comments
Loading comments...

