వార్తలకు తిరిగి వెళ్లండి
మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ వీడియోల దుష్ప్రచారం

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి శైలజా రామయ్యర్లను కించపరిచేలా ఏఐ మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై న్యాయవాది శశిభూషణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో ముడిపెడుతూ ఫేస్బుక్లో తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
Comments
Loading comments...