Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీతాల స్కామ్‌ను పట్టేసిన AI

సంజయ్ రెడ్డి Jul 02, 2026 8:59 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
జీతాల స్కామ్‌ను పట్టేసిన AI - Udayam Digital
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఏఐ-ఆధారిత ఆడిట్ సంచలనం సృష్టించింది. దాదాపు మూడేళ్లుగా జీతాలను అక్రమంగా పెంచుకుంటూ రెండు కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడిన ముగ్గురు కానిస్టేబుళ్లను అధికారులు అరెస్ట్ చేశారు. గిరీష్ రాయ్, రాజ్‌కుమార్ కట్లామ్, హేమంత్ మాథ్యూలుగా గుర్తించిన ఈ నిందితుల మోసాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వెలుగులోకి తెచ్చింది.

Comments

G
Loading comments...