వార్తలకు తిరిగి వెళ్లండి
ఏథర్ ఎనర్జీ రూ. 1,300 కోట్ల నిధుల సమీకరణ

ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ క్యూఐపీ (QIP) ద్వారా రూ. 1,300 కోట్లు సమీకరించింది. ఇందులో భాగంగా రూ. 1,202 ధరతో 1.08 కోట్ల షేర్లను కేటాయించింది.
దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి భారీ ఆదరణ లభించడంతో ఈ ఇష్యూ 8 రెట్లకు పైగా ఓవర్సబ్స్క్రైబ్ అయింది.
Comments
Loading comments...