Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏథర్ ఎనర్జీ రూ. 1,300 కోట్ల నిధుల సమీకరణ

రేఖ దేవి Jul 21, 2026 11:20 AM అల్ ఇండియా about 7 hours ago
ఏథర్ ఎనర్జీ రూ. 1,300 కోట్ల నిధుల సమీకరణ - Udayam Digital
ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ క్యూఐపీ (QIP) ద్వారా రూ. 1,300 కోట్లు సమీకరించింది. ఇందులో భాగంగా రూ. 1,202 ధరతో 1.08 కోట్ల షేర్లను కేటాయించింది. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి భారీ ఆదరణ లభించడంతో ఈ ఇష్యూ 8 రెట్లకు పైగా ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది.

Comments

G
Loading comments...