Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం పక్కా: గావస్కర్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:26 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం పక్కా: గావస్కర్‌ - Udayam
ఆసియా క్రీడల క్రికెట్‌లో భారత జట్టుకు స్వర్ణం గెలిచే సత్తా ఉందని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నారు. జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే విజేతగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత టీ20 కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అనుభవంతో మెరుగవుతారని గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. ఆసియా క్రీడలు అతడికి కీలకమని, తన ముద్ర వేస్తాడని చెప్పారు.

Comments

G
Loading comments...