Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా కప్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

Follow Udayam on Google
RAGHU Aug 03, 2026 9:43 AM శ్రీకాకుళంక్రీడలు
ఆసియా కప్‌కు భారత మహిళల జట్టు ప్రకటన - Udayam
ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది.హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా,స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టీ20 ప్రపంచకప్ జట్టులోని శ్రేయాంక పాటిల్ స్థానంలో ప్రేమా రావత్‌కు అవకాశం కల్పించారు.సెప్టెంబర్ 17-22 వరకు టోర్నీ జరగనుంది. జట్టు:హర్మన్‌,స్మృతి,షెఫాలీ, జెమిమా,పుల్మలి,దీప్తి,రిచా,కమలిని,అరుంధతి,ప్రేమా రావత్,రాధా, శ్రీచరణి, రేణుక,నందిని,క్రాంతి

Comments

G
Loading comments...