Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా గేమ్స్‌తో వెస్టిండీస్‌ సిరీస్‌కు దెబ్బ

Follow Udayam on Google
Sai Sep 09, 2026 11:11 AM జాతీయంక్రీడలు
ఆసియా గేమ్స్‌తో వెస్టిండీస్‌ సిరీస్‌కు దెబ్బ - Udayam
ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్‌ జట్టు పాల్గొననుండటంతో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం కానున్నారు. జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్‌ క్రికెట్‌ టీ20 ఫార్మాట్‌లో ఉంటుంది. అక్టోబర్‌ 3న ఆసియా గేమ్స్‌ పతక పోటీలు, భారత్-వెస్టిండీస్‌ మూడో వన్డే ఒకే రోజు జరగనున్నాయి. భారత్‌ ఫైనల్‌కు చేరితే రెండు భారత జట్లు వేర్వేరు దేశాల్లో ఆడనున్నాయి.

Comments

G
Loading comments...