వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ను ఆసియా గేమ్స్కు సన్నాహకంగా భావించడం లేదని శివమ్ దూబే తెలిపారు. జాతీయ జట్టు తరఫున ఆడే ప్రతి సిరీస్ను గెలవడమే లక్ష్యమని, అఫ్గాన్తో సిరీస్ తమకు పెద్ద సవాల్ అన్నారు.
ఆసియా గేమ్స్లో భారత క్రికెటర్లు నిర్వాహకులు కేటాయించిన వసతిలోనే ఉంటారని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అవి ఫైవ్స్టార్ హోటళ్లు కాకపోయినా సౌకర్యవంతంగా ఉన్నాయని చెప్పారు.
Comments
Loading comments...

