వార్తలకు తిరిగి వెళ్లండి

VSP..ఆంధ్రప్రభ తెలుగు జాతీయ దినపత్రిక విశాఖ యూనిట్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, ఉమ్మడి విశాఖ బ్యూరో చీఫ్, బ్రాంచ్ మేనేజర్ గంట్ల శ్రీనుబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Comments
Loading comments...

