Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ బ్లాక్

పార్వతి దేవి Jul 23, 2026 6:59 AM అల్ ఇండియా in about 3 hours
50 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ బ్లాక్ - Udayam Digital
అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తూ ఐటీ నిబంధనలను ఉల్లంఘించిన 50 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను గత రెండేళ్లలో బ్లాక్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ సమాచారాన్ని తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగానే ఐటీ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వాటిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...