వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజల కోసం 24/7 కోర్టులు

సాధారణ పని వేళల తర్వాత కూడా కోర్టులను ఆశ్రయించేలా మార్గదర్శకాలు ఇవ్వాలన్న పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై అన్ని రాష్ట్రాల హైకోర్టులకు నోటీసులు జారీ చేసింది.
మరోవైపు దివ్యాంగులను హేళన చేసిన యూట్యూబర్లు సమయ్ రైనా, రణవీర్ అలహాబాదియాలకు రూ.3 లక్షల చొప్పున కోర్టు జరిమానా విధించింది.
Comments
Loading comments...