వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్కనూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. సర్వే నంబర్ 671లో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు.
ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ భూములను గుర్తించి పరిపాలన అనుమతులు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెల్లడించారు.
Comments
Loading comments...

