వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
నిన్న శ్రీవారిని 67,063 మంది దర్శించుకోగా, 25,565 మంది తలనీలాలు సమర్పించారు. గురువారం నాటి హుండీ ఆదాయం రూ.4.81 కోట్లుగా నమోదైంది.
Comments
Loading comments...
