Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

177 యూరియా బస్తాలపై వివాదం

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 11:52 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఫరీప్పేట సొసైటీ గోదాంలో 2,334 యూరియా బస్తాలు నమోదుకాగా, 2,157 బస్తాలు రైతులకు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. మిగిలిన 177 బస్తాలు యాప్లో 'నో స్టాక్'గా చూపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సొసైటీ అధికారులను నిలదీసిన రైతులు, ఘటనపై జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...