Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 ఏళ్లకే కెప్టన్ జీ

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 11:11 AM జాతీయంక్రీడలు
15 ఏళ్లకే కెప్టన్ జీ - Udayam
15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గాయంతో మైదానం వీడటంతో వైభవ్‌ తాత్కాలిక సారథిగా మారాడు. డీఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకుని ఆర్యన్‌ జుయల్‌ వికెట్‌ను సాధించాడు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఈస్ట్‌ జోన్‌ సెంట్రల్‌ జోన్‌ను 266 పరుగులకు ఆలౌట్‌ చేసింది.

Comments

G
Loading comments...