వార్తలకు తిరిగి వెళ్లండి
వక్ఫ్పై విపక్షాల మౌనాన్ని ప్రశ్నించిన యోగి

రామాలయ విరాళాల విషయంలో సనాతన ధర్మంపై దాడి చేస్తున్న విపక్షాలు, వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతంపై ఎందుకు మాట్లాడటం లేదని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నాయని ధ్వజమెత్తారు. అలాగే, రామాలయ విరాళాల వ్యవహారంపై 'సిట్' దర్యాప్తు ద్వారా నిజాలు బయటకు తెస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Comments
Loading comments...