వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడకు చెందిన కొందరు మహిళలు యోగా సాధనతో తమ అనారోగ్య సమస్యలను దూరం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా, యోగాలో పీజీ డిప్లొమా పూర్తి చేసి, ఇటీవల రాష్ట్ర స్థాయి లెవెల్-1 యోగా శిక్షకులుగా ఎంపికయ్యారు.
ప్రస్తుతం వారు వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా నేర్పిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వారు తమ స్ఫూర్తిదాయక అనుభవాలను పంచుకున్నారు.
Comments
Loading comments...

