Back to feed
ఈ-గవర్నెన్స్ రేసులో యాదగిరిగుట్ట ఆలయం
Rajdeep Sardesai May 16, 2026 6:06 AM యాదాద్రి భువనగిరి 0 viewsabout 1 hour ago

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రతిష్టాత్మక 29వ జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుకు చేరువైంది. దేశవ్యాప్తంగా వచ్చిన 802 దరఖాస్తుల్లో ఉత్తమంగా ఎంపికైన 32 ప్రాజెక్టులలో ఈ ఆలయం చోటు దక్కించుకుంది. ఢిల్లీ సదస్సులో ఆలయ ఈవో భవాని శంకర్ ఆన్లైన్ సేవలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఆలయంలో అమలు చేస్తున్న దర్శన టికెట్లు, వసతి గదుల ఆన్లైన్ బుకింగ్స్ వంటి పారదర్శక డిజిటల్ విధానాల వల్ల ఈ గుర్తింపు లభించింది.
Comments
Loading comments...



