వార్తలకు తిరిగి వెళ్లండి

028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో భారత మహిళా బాక్సర్లకే పురుషుల కంటే పతక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ బాక్సర్ అఖిల్ కుమార్ అభిప్రాయపడ్డారు. అందుకే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో ఏడు స్వర్ణాలు గెలవడం ఆనందంగా ఉందని, అందులో ఆరు బంగారు పతకాలు మహిళలే సాధించడం వారి సత్తాను చాటిందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...
