వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాలెలో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు భారత్ సిద్ధమవుతోంది. తుది జట్టులో చోటు దక్కాల్సిన 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం అభిమానులకు కల్పించారు.
తమకు నచ్చిన 11 మందిని పోల్ ద్వారా ఎంచుకోవచ్చు. పోల్ ఫలితాలను మ్యాచ్ ప్రారంభానికి ముందే వెల్లడించనున్నారు.
Comments
Loading comments...

