వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచకప్లో సెమీఫైనల్కు చేరలేకపోవడం నిరాశ కలిగించిందని భారత కెప్టెన్ సలీమా టెటె అన్నారు. ఇక అయిదో స్థానం కోసం పోరాడతామని, తప్పకుండా పుంజుకుంటామని తెలిపారు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఫలితంతో తీవ్ర నిరాశకు గురైనట్లు భారత ప్లేయర్ సవిత పునియా పేర్కొన్నారు. ఈ ప్రపంచకప్లో 11 మంది భారత ప్లేయర్లు తొలిసారి బరిలోకి దిగారు.
Comments
Loading comments...

