Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే అర్జెంటీనా-భారత్‌ పోరు

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 12:29 PM జాతీయంక్రీడలు
నేడే అర్జెంటీనా-భారత్‌ పోరు - Udayam
పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ సోమవారం అర్జెంటీనాతో కీలక పోరులో తలపడనుంది. సెమీస్‌ చేరాలంటే భారత్‌ కనీసం రెండు గోల్స్‌ తేడాతో గెలవాల్సి ఉంది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ చేతిలో ఇంగ్లాండ్‌ కనీసం మూడు గోల్స్‌ తేడాతో ఓడితే భారత్‌కు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నెదర్లాండ్స్‌ సెమీస్‌ చేరగా, భారత్‌ ఖాతాలో పాయింట్లు లేవు.

Comments

G
Loading comments...